Hari Hara Veera Mallu: వీరమల్లు కోసం పవన్ రేర్ ఫీట్.. ఏకంగా 1100 మందితో
పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’లో 20 నిమిషాల యాక్షన్ సీన్ను ఆయన స్వయంగా డిజైన్ చేశారట. మొత్తం 1100 మంది పాల్గొన్న ఈ సీన్ సినిమాకే హైలైట్గా నిలవనుంది. మే 9న ‘హరి హర వీరమల్లు పార్ట్-1’ విడుదల కానుంది.
BIG BREAKING: పవన్ కల్యాణ్ కు అనారోగ్యం.. తిరుపతి టూర్ రద్దు!
ఇటీవల అనారోగ్యానికి గురైన పవన్ కల్యాణ్ ఇంకా కోలుకోలేదు. దీంతో విశ్రాంతి కోసం మంగళగిరిలోని తన నివాసం నుంచి హైదరాబాద్ వెళ్లారు. ఈ నేపథ్యంలో రేపటి తిరుపతి టూర్ ను ఆయన రద్దు చేసుకున్నారు. పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత పవన్ తిరుపతి వెళ్లే అవకాశం ఉంది.
పవన్ కల్యాణ్ కొడుకుపై కామెంట్స్ .. అల్లు అర్జున్ ఫ్యాన్ అరెస్ట్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసిన యువకుడిని గుంటూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను మీడియాకు వెల్లడించారు.
Vijayashanthi: పవన్ ఫ్యామిలీ జోలికొస్తే తాటతీస్తా.. రాములమ్మ స్ట్రాంగ్ వార్నింగ్!
పవన్ భార్య అన్నా లెజినోవాపై జరుగుతున్న ట్రోలింగ్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఘాటుగా స్పందించారు. పుట్టుకతోనే వేరే మతం ఐనప్పటికీ ఆమె హిందూ ధర్మాన్ని నమ్మారని చెప్పారు. అలాంటి మహిళను ట్రోల్ చేస్తే తాటా తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.
AP: డిప్యూటీ సీఎం పవన్ కుటుంబంపై పుష్పరాజ్ ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు.. ముగ్గురు అరెస్టు!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిని గోప్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
BIG BREAKING: పవన్ కల్యాణ్ కు తీవ్ర అనారోగ్యం.. కేబినెట్ మీటింగ్ మధ్యలోనే బయటకు..!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. కేబినెట్ల సమావేశం కోసం హైదరాబాద్ నుంచి ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆయన సచివాలయానికి వచ్చారు. అయితే.. అనారోగ్య కారణంతో ఆయన తిరిగి వెళ్లిపోయారు.
Pawan Kalyan Wife Anna Lezhneva In Tirupati | కొడుకు కోసం తల్లి త్యాగం | Mark Shankar | RTV
మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్పై పవన్ సంచలన ప్రకటన!
మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే పై పవన్కళ్యాణ్ తాజాగా ట్వీట్ చేశారు. తన కొడుకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతీ ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/CHANDRABABU-PAWAN-KALYAN.jpg)
/rtv/media/media_files/2025/04/17/lxBYGs0rKdHFROKWzy2x.jpg)
/rtv/media/media_files/2025/04/08/GjceJtNQAuKEcv4mk3ET.jpg)
/rtv/media/media_files/2025/04/16/UWywueaXxuDYgZ70y0Jt.jpg)
/rtv/media/media_files/2025/04/16/sdc7vB6FZ51J5ZM9jREN.jpg)
/rtv/media/media_files/2025/04/16/6woEOtYH4d4bp8c4sBPD.jpg)
/rtv/media/media_files/2025/04/15/1OPwFqaN0GLEQvikg84y.jpg)
/rtv/media/media_library/vi/Uypu9NDmF08/hqdefault-398392.jpg)