ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసిన యువకుడిని గుంటూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను మీడియాకు వెల్లడించారు. కర్నూలు జిల్లాకు చెందిన రఘు.. అలియాస్ పుష్పరాజ్ను అరెస్టు చేసినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. రఘు హీరో అల్లు అర్జున్ కు పెద్ద అభిమాని అని వెల్లడించారు. సోషల్ మీడియాలో హీరోల అభిమానుల పోరులో భాగంగానే రఘు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసినట్లుగా ఎస్పీ వెల్లడించారు.
మెగా కుటుంబంపై రఘు ద్వేషం
అల్లు అర్జున్కు మద్దతుగా మెగా కుటుంబంపై రఘు ద్వేషం పెంచుకున్నాడని తెలిపారు.గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన సాంబశివరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. రఘు నుంచి ఐదు మొబైల్ లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 14 ఈ మెయిల్స్ వాడి ఎక్స్ ఖాతాలను తెరిచారని వెల్లడించారు. రఘు చేసిన పోస్టులన్నింటినీ పరిశీలించామని ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. అతని పోస్టులలో ఎక్కువగా మహిళలను కించపరిచేలా ఉన్నాయని.. మహిళల గౌరవానికి భంగం కలిగించినందుకు , రెండు వర్గాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినందుకు గానూ రఘుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఎస్పీ మీడియాకు తెలిపారు.
మార్క్ శంకర్కు తీవ్ర గాయాలు
కాగా సింగపూర్లోని ఓ పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చిరు, పవన్ కుటుంబం అక్కడికి చేరుకుంది. అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందిన మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం కుదుట పడింది. తన కుమారుడు క్షేమంగా పడటంతో మార్క్ శంకర్ తల్లి అన్నా.. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పించుకొన్నారు..
Also Read : భర్తతో 20ఏళ్లు గ్యాప్.. క్లాస్మెట్తో శారీరక సుఖం.. అమీన్పూర్ కేసులో సంచలన నిజాలు!
పవన్ కల్యాణ్ కొడుకుపై కామెంట్స్ .. అల్లు అర్జున్ ఫ్యాన్ అరెస్ట్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసిన యువకుడిని గుంటూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను మీడియాకు వెల్లడించారు.
allu-arjun fan arrest
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసిన యువకుడిని గుంటూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను మీడియాకు వెల్లడించారు. కర్నూలు జిల్లాకు చెందిన రఘు.. అలియాస్ పుష్పరాజ్ను అరెస్టు చేసినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. రఘు హీరో అల్లు అర్జున్ కు పెద్ద అభిమాని అని వెల్లడించారు. సోషల్ మీడియాలో హీరోల అభిమానుల పోరులో భాగంగానే రఘు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసినట్లుగా ఎస్పీ వెల్లడించారు.
మెగా కుటుంబంపై రఘు ద్వేషం
అల్లు అర్జున్కు మద్దతుగా మెగా కుటుంబంపై రఘు ద్వేషం పెంచుకున్నాడని తెలిపారు.గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన సాంబశివరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. రఘు నుంచి ఐదు మొబైల్ లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 14 ఈ మెయిల్స్ వాడి ఎక్స్ ఖాతాలను తెరిచారని వెల్లడించారు. రఘు చేసిన పోస్టులన్నింటినీ పరిశీలించామని ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. అతని పోస్టులలో ఎక్కువగా మహిళలను కించపరిచేలా ఉన్నాయని.. మహిళల గౌరవానికి భంగం కలిగించినందుకు , రెండు వర్గాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినందుకు గానూ రఘుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఎస్పీ మీడియాకు తెలిపారు.
మార్క్ శంకర్కు తీవ్ర గాయాలు
కాగా సింగపూర్లోని ఓ పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చిరు, పవన్ కుటుంబం అక్కడికి చేరుకుంది. అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందిన మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం కుదుట పడింది. తన కుమారుడు క్షేమంగా పడటంతో మార్క్ శంకర్ తల్లి అన్నా.. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పించుకొన్నారు..
Also Read : భర్తతో 20ఏళ్లు గ్యాప్.. క్లాస్మెట్తో శారీరక సుఖం.. అమీన్పూర్ కేసులో సంచలన నిజాలు!
BIG BREAKING: ముద్రగడకు సీరియస్.. హైదరాబాద్ కు తరలింపు!
Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్
మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు కూడా సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Jurala Project : జూరాలకు భారీ వరద.. 23 గేట్ల ఎత్తివేత
ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగింది. దీంతో.... Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
AP Crime: ఏపీలో దారుణం.. తల్లిదండ్రులను గొడ్డలితో హత్య చేసిన కుమారుడు
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం తుర్రవాడలో తల్లిదండ్రులపై కొడుకు ఘోరమైన దాడికి పాల్పడ్డాడు. క్రైం | Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
Floating Stone : ఘాజీపూర్ గంగానదిలో తేలుతున్న రామసేతు రాయి
రామాయణం ప్రకారం శ్రీరాముడు లంకకు చేరేందుకు సముద్రంపై రామసేతును నిర్మించింది వానరసేన. సముద్రంలో తేలుతూ... Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
AP Crime : బెడిసికొట్టిన మర్డర్ ప్లాన్...సుపారీ ఇచ్చి దొరికిపోయిన మహిళ
ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా, కుటుంబంలో గొడవలకు కారణమవుతున్నాడనే కోపంతో వివాహిత ఓ విలేకరి హత్యకు కుట్రపన్నింది. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
WCL Match: డబ్ల్యూసీఎల్ భారత్ , పాక్ మ్యాచ్ క్యాన్సిల్..
Hari Hara Veera Mallu Making Video: ‘హరిహర వీరమల్లు’ కోసం పవన్ ఇంత కష్టపడ్డాడ.. మేకింగ్ వీడియో చూశారా?
BIG BREAKING: లిక్కర్ స్కాం కేసు ఛార్జ్షీట్లో జగన్ పేరు.!
సర్ప్రైజ్.. పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ - రష్మిక - ఫోటోలు అదుర్స్!
Abujhmad: అబూజ్ మడ్ లో ఎన్ కౌంటర్..ఆరుగురు మావోయిస్టులు మృతి