Waqf Board Bill: ఇండియాలో ఆ 9లక్షల 40వేల ఎకరాల భూమి ఎవరిది.. వక్ఫ్ బోర్డ్ కథేంటి..?
దేశంలో వక్ఫ్ బోర్డు 1995 చట్టాన్ని సవరించాలని కేంద్రమంత్రి కిరణ్ రిజుజీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా ఈ బోర్డుకి 8,72,328 స్థిరాస్తులు, 16,713 చరాస్తులు ఉన్నాయి. ఇందులో కఠిన చట్టాలు మార్చాలని కేంద్రం భావిస్తోంది.