PM Shehbaz Sharif: భారత్ దెబ్బకు పాక్ విలవిల.. ఫైనల్లీ తప్పు ఒప్పుకున్న పాక్
ఆపరేషన్ సిందూర్ వల్ల పాక్లో కొన్ని ప్రాంతాలు తీవ్రంగా దాడికి గురయ్యాయని పీఎం షరీఫ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ అర్థరాత్రి జనరల్ మునీర్ కాల్ చేసి నూర్ ఖాన్ ఎయిర్బేస్ ప్రాంతాలు దాడికి గురయ్యాయని చెప్పారట. దీంతో ఆ దాడి ఏ స్థాయి వరకు వెళ్లిందో అర్థమైందన్నారు.