Operation Sindoor: నా నరాల్లో రక్తం కాదు సిందూరం మరుగుతోంది.. ప్రధాని మోదీ ఎమోషనల్
ప్రధాని గుజరాత్ బహిరంగ సభలో పాకిస్తాన్, ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. నా నరాల్లో రక్తం కాదు సిందూరం మరుగుతోందని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదులకు ఇకపై ఇలాంటి సమాధానమే ఉంటుందని హెచ్చరించారు. భారతీయ మహిళ సిందూరం చెరిపిన వారిని మట్టిలో కలిపేశామన్నారు.