Oman: ఒమన్ సముద్రతీరంలో మునిగిన ఓడ..13మంది భారతీయులు గల్లంతు
ఒమన్ సముద్రతీరంలో చమురు ఓడ మునిగిపోయింది. ఇందులో మొత్తం 16 మంది గల్లంతవ్వగా వారిలో 13మంది భారత సిబ్బంది ఉన్నారు. మునిగిపోయిన ఓడను ప్రెస్టీజ్ ఫాల్కాన్గా గుర్తించారు.
ఒమన్ సముద్రతీరంలో చమురు ఓడ మునిగిపోయింది. ఇందులో మొత్తం 16 మంది గల్లంతవ్వగా వారిలో 13మంది భారత సిబ్బంది ఉన్నారు. మునిగిపోయిన ఓడను ప్రెస్టీజ్ ఫాల్కాన్గా గుర్తించారు.
ఒమాన్ రాజధాని మస్కట్లో సోమవారం షియా మసీదు సమీపంలో భారీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరణించిన వారిలో భారత్కు చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారని ఒమాన్లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది.
అమెరికా,వెస్టీండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 వరల్డ్ కప్ లో పెద్ద జట్లకు,పసికూనలు వణుకుపుట్టిస్తున్నాయి. ఒమన్ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు 39 పరుగుల తేడాతో పోరాడి విజయం సాధించింది.
పాకిస్థాన్లోని బలుచిస్తాన్ ప్రావిన్స్లో ఉన్న గ్వాదర్ పోర్టును.. అప్పట్లో ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఒమాన్ సుల్తాన్ భారత్కు అమ్మేందుకు ఆఫర్ ఇచ్చారు. కానీ పలు కారణాల వల్ల అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దీన్ని తిరస్కరించారు.