ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరు స్పాడ్ డెడ్
ఎన్టీఆర్ జిల్లా గరికపాడు సమీపంలో NH-65పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వాసులు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా రెండు కార్లు ఢీకొనడంతో తల్లి, కొడుకు స్పాట్లోనే మృతి చెందారు.