ఏపీలో దారుణం.. టీచర్ల నిర్లక్ష్యంతో గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి!
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ల గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అపర్ణ(12) అనే బాలిక జ్వరంతో చనిపోవడం కలకలం రేపుతోంది. 4 రోజులనుంచి తమ బిడ్డను టీచర్లు పట్టించుకోలేదని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.