నిందితుడికి మరణ శిక్ష విధించిన నాంపల్లి కోర్టు.. ఎందుకంటే ?
రెండేళ్ల క్రితం ముగ్గురిపై పెట్రోల్ పోసి హతమార్చిన కేసులో ఓ నిందితుడికి నాంపల్లి హైకోర్టు మరణశిక్ష విధించింది. శుక్రవారం సుధీర్ఘ వాదనల అనంతరం న్యాయస్థాన మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.