Mexico: మేయర్ దారుణ హత్య..తల నరికి..!
మెక్సికోలోని గెరెరో రాజధాని చిల్పాన్ సింగో మేయర్ అలెజాండ్రో ఆర్కోస్ దారుణ హత్యకు గురయ్యారు. వారం క్రితమే ఆయన మేయర్ గా బాధ్యతలు స్వీకరించారు. దుండగులు ఆయన తల నరికి దారుణంగా హత్య చేశారు.
మెక్సికోలోని గెరెరో రాజధాని చిల్పాన్ సింగో మేయర్ అలెజాండ్రో ఆర్కోస్ దారుణ హత్యకు గురయ్యారు. వారం క్రితమే ఆయన మేయర్ గా బాధ్యతలు స్వీకరించారు. దుండగులు ఆయన తల నరికి దారుణంగా హత్య చేశారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఉద్మీర్గల్లీలో క్యామొళ్ల శంకర్ (50)తో అల్లుడు రవి ఆస్తి విషయంలో గొడవ పడ్డాడు. అనంతరం అత్త చిన్నమ్మతో కలసి మామను గొంతు నులిమి హత్య చేశాడు. కూతురికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు నిజం బయటపడింది.
హైదరాబాద్లో RMP డాక్టర్గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు భార్య దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొందరు దుండగులు ఆమెను స్టెతస్కోప్తో ఉరేసి, కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రియుడి మోజులో భర్తను కొడుకు కళ్లముందే కడతేర్చింది ఓ భార్య. సూర్యాపేట జిల్లా హనుమతండాకు చెందిన కౌసల్య మద్యం మత్తులో ఉన్న భర్త సైదాను గొడ్డలితో నరికి చంపింది. కొన్నాళ్లకు కొడుకు నిజం బయటపెట్టడంతో కౌసల్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
ట్రైనీ డాక్టర్ రేప్,హత్య జరిగిన తీరు,ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తన అన్నీ అనుమానాలే.విద్యార్ధిని హత్యకు గురైందన్న విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన ఆసుపత్రి సిబ్బంది మూడు సార్లు మూడు రకాలుగా సమాధానాలు చెప్పారు.తాజాగా బయటపడిన కాల్ రికార్డ్లో స్పష్టంగా తెలుస్తోంది.
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో దారుణ ఘటన జరిగింది. ప్రేమోన్మాది దాడిలో దీపన తమాంగ్ (25) అనే యువతి దారుణ హత్యకు గురైంది. మరో ముగ్గురు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తరువాత నిందితుడు రాకేశ్ కూడా ఆత్మహత్యాయత్నానికిప్రయత్నించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాలాపూర్ లో బీటెక్ విద్యార్థి ప్రశాంత్ హత్య కేసు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.ప్రశాంత్ ని ముగ్గురు స్నేహితులు కత్తితో పొడిచి హత్య చేశారని వెల్లడించారు. ఓ యువతి ప్రేమ విషయంలో ప్రశాంత్ ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరాఖండ్ లోని రుద్రాపూర్ పట్టణంలో నర్సుగా పని చేస్తున్న ఓ మహిళ (33) ను ధర్మేంద్ర అనే రోజూవారీ కూలీ హత్యాచారం చేశాడు. జులై 30న ఈ దారుణం జరగగా..ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మెదక్ జిల్లాతో ఘోరం చోటు చేసుకుంది. తన కూతురికి ఎక్కడ పెళ్ళి చేయాల్సి వస్తుందోనన్న భయంతో కన్న తండ్రే ఆమెను చంపేశాడు. కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి హత్య చేశాడు. మే31న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.