Bihar : రూ.5 కోసం దారుణ హత్య.. వృద్ధుడిని పిడిగుద్దులు గుద్ది
బీహార్లో జరిగిన ఓ వివాదం మానవాళిని సిగ్గుపడేలా చేసింది. కేవలం ఐదు రూపాయల విషయంలో జరిగిన వివాదం చివరకు వృద్ధుడి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం మొహ్సీన్(60)బుధవారం సాయంత్రం ఎప్పటిలాగే కూరగాయలు అమ్మడానికి కాకో బజార్కు వచ్చాడు.