Mumbai: సైఫ్ కేసులోకి ఎన్కౌంటర్ స్పెషలిస్టు ఎంట్రీ.. వణికిపోతున్న ముంబై మాఫియా!
సైఫ్ ఆలీఖాన్పై కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసును ఛేదించడానికి ఎన్కౌంటర్ స్పెషలిస్టు దయా నాయక్ను రంగంలోకి దించారు. ముంబై నేరస్థులకు సింహస్వప్నమైన దయా ఈ కేసును ఎలా ముగిస్తాడనేది మరింత ఆసక్తికరంగా మారింది.