ఇంటర్నేషనల్Again Earthquake in Myanmar : మయన్మార్ లో మరోమారు భూకంపం..ఈసారి నష్టం... మయన్మార్లో భూ ప్రకంపనలు బెంబేలెత్తిస్తున్నాయి. గత శుక్రవారం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మయన్మార్ అతలాకుతలమైంది. భూ ప్రకంపనలతో ఏకంగా 2700 మందికి పైగా మృతి చెందారు. బుధవారం 4.3 తీవ్రతతో మయన్మార్ లో మరోసారి భూకంపం సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. By Madhukar Vydhyula 02 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్BREAKING: ఒకేరోజు ఇండియా, పాకిస్థాన్లో భూకంపాలు పాకిస్థాన్ బలూచిస్థాన్, ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 2 గంటలకు అరుణాచల్ ప్రదేశ్లోని 3.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈరోజు సాయంత్రమే బలూచిస్థాన్లో 4.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. By K Mohan 31 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Earthquakes: మరో మయన్మార్ కానున్న భారత్.. త్వరలో ఇండియాలో విధ్వంసం! ఇండియాలో భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. యూరేషియా పలక అంచున ఉన్న భారత్, చైనా, మయన్మార్, అఫ్గనిస్థాన్ దేశాల్లో తరుచూ భూమి కంపిస్తోంది. భూమి లోపల గ్యాంప్లు ఫిల్ చేయడానికి మరో భూకంపం వచ్చే అవకాశాలు ఎక్కువ. By K Mohan 29 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్భారీ భూకంపం.. 200 మందికి పైగా మృతి మయన్మార్, థాయ్లాండ్లో వచ్చిన భారీ భూకంపానికి తీవ్రంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. రెండు దేశాల్లో ఇప్పటి వరకు మొత్తం 200 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. By Kusuma 29 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Cyber Crimes: సైబర్ నేరగాళ్ల వలలో భారతీయులు.. ఎట్టకేలకు 500 మంది స్వదేశానికి మయన్మార్లో జరుగుతున్న సైబర్ స్కాం కార్యక్రమంలో వందలాది మంది భారతీయులు చిక్కుకుని అక్కడే పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వాళ్లకు విముక్తి లభించింది. 500 మందికి పైగా భారతీయులను అక్కడి యంత్రాంగం కాపాడింది. By B Aravind 10 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Myanmar : మయన్మార్లో దాడులు.. 40 మంది మృతి మయన్మార్లో దారుణం చోటుచేసుకుంది. అక్కడి సైన్యం ఓ సాయుధ మైనార్టీ గ్రూప్ కంట్రోల్లో ఉన్న గ్రామంపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. By B Aravind 09 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంTicTok Star: సెల్ఫీలు తీసుకుంటూ.. జలపాతంలో పడిన టిక్టాక్ స్టార్! మయన్మార్ కు చెందిన టిక్టాక్ స్టార్ మో స నే (14) జలపాతం పక్కన సెల్ఫీలు తీసుకుంటూ జలపాతంలో పడి చనిపోయింది. ఆ బాలిక రెండు పెద్ద బండరాళ్ల మధ్య ఇరుక్కుని మరణించింది. By Bhavana 31 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIndia-Myanmar : భారత్-మయన్మార్ల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలుండవ్ : అమిత్ షా భారత్-మయన్మార్ల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని (FMR) రద్దు చేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి అమిత్ షా 'ఎక్స్'లో వెల్లడించారు. దేశ భద్రత, ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా సమతుల్యత తదితర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. By B Aravind 09 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguఆ రాష్ట్రానికి ఎవరూ వెళ్లకండి.. అక్కడ ఉంటే తిరిగిరండి: కేంద్రం భారత్, మయన్మార్ల సరిహద్దులో 1,643 కిలోమీటర్ల పొడవుగా కంచెను నిర్మించాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అలాగే మయన్మార్లోని రఖైన్ రాష్ట్రానికి వెళ్లొద్దని.. అక్కడ ఎవరైన భారతీయులు ఉంటే తిరగొచ్చేయాలని కేంద్రం సూచించింది. By B Aravind 07 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn