Nizamabad : నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత.. సెక్యూరిటీ అధికారిపై దాడి చేసి....
నిజామాబాద్ జిల్లా పసుపు మార్కెట్ లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యార్డుకు చెందిన సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్పై కార్మికులు దాడి చేశారు. తమపై పసుపు దొంగతనం ఆరోపణలు చేస్తున్నారంటూ కార్మికులు మండిపడ్డారు. పసుపు కాంటాలు నిలిపివేసి ఆందోళనకు దిగారు.