Big breaking : సీఎం రేవంత్ ఇంటికి కొండా దంపతులు..వివాదం ముగిసినట్టేనా?
తెలంగాణలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నిన్నమొన్నటివరకు ముఖ్యమంత్రితో విభేదిస్తూ వచ్చిన కొండా సురేఖ దంపతులు సోమవారం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ సమక్షంలో వారి భేటీ జరిగింది.
Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలుచుకుంటాం: మహేశ్ కుమార్ గౌడ్
బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించామని, కచ్చితంగా విజయం సాధిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం అవినీతి స్పష్టమైంది.. ఇక ఎవరి వాటా ఎంతో తేలాలి: TPCC
హరీశ్ రావు, సంతోష్ రావులే కాళేశ్వరం ప్రాజెక్ట్ స్వార్థానికి వాడుకున్నారని కవిత అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం అవినీతి జరిగిందని తేలింది.. ఇక ఎవరి వాటా ఎంత అనేది తేలాలని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
Meenakshi Natarajan: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర
తెలంగాణాలో కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఖరారైంది.ఈ పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను టీపీసీసీ ప్రకటించింది. ఏఐసీసీ ఆదేశానుసారం ఈ నెల 31వ తేదీ నుంచి తెలంగాణ ఉమ్మడి జిల్లాల్లో ఒక నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తారు.
BIG BREAKING: స్థానిక ఎన్నికల్లో కొత్త రిజర్వేషన్లు.. పీసీసీ చీఫ్ సంచలన ప్రకటన!
42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్నది తమ ఆలోచన అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇందుకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నామన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు 10 మంది సిద్ధంగా ఉన్నారన్నారు.
congress : కాంగ్రెస్ కార్యకర్త మృతి.. మంత్రి ఉత్తమ్,టీపీసీసీ చీఫ్ సంతాపం!
కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. నిన్న హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హజరై తిరిగి వెళ్తుండగా... జరిగిన రోడ్డు ప్రమాదంలో మట్టంపల్లి మండలం చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కొర్రి శ్రీను దుర్మరణం చెందాడు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేపై టీపీసీసీ ప్రెసిడెంట్ సీరియస్
కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్ అయ్యారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్తో సెలబ్రిటీల కుటుంబాల్లో చిచ్చు: మహేశ్ కుమార్ గౌడ్
కేసీఆర్, కేటీఆర్కు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సినీతార ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. దీనివల్ల వాళ్ల కుటుంబాల్లో చిచ్చు పెట్టారని ఆరోపణలు చేశారు.
/rtv/media/media_files/2025/11/14/mahesh-2025-11-14-09-59-23.jpg)
/rtv/media/media_files/2025/10/20/konda-couple-visits-cm-revanth-house-2025-10-20-20-37-33.jpg)
/rtv/media/media_files/2025/10/08/mahesh-2025-10-08-21-31-10.jpg)
/rtv/media/media_files/2025/06/29/tpcc-chief-mahesh-kumar-goud-2025-06-29-14-59-39.jpg)
/rtv/media/media_files/2025/07/28/meenakshi-natarajan-2025-07-28-16-37-37.jpg)
/rtv/media/media_files/2025/07/08/mahesh-kumar-goud-2025-07-08-14-26-48.jpg)
/rtv/media/media_files/2025/07/05/uttam-mahesh-2025-07-05-20-19-55.jpg)
/rtv/media/media_files/SDLbkMZzqimrKSxlFDWW.jpg)