నేషనల్ Maha kumbha Mela 2025: మహా కుంభమేళా భక్తులకు గుడ్ న్యూస్.. చివరి తేదీ పొడగింపు? ప్రయాగ్ రాజ్ కుంభమేళా ముగింపు తేదీని పొడగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా తేదీని పొడిగిస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకూ త్రివేణి సంగమంలో 50 కోట్ల మంది ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించారు. ఫిబ్రవరి 26 శివరాత్రితో మహా కుంభమేళా ముగియనుంది. By Archana 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Maha Kumbh Stampede | ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట | Delhi Railway Station | RTV By RTV 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కుంభమేళాలో రాష్ట్రపతి పుణ్య స్నానం | President Droupadi Murmu In Maha kumbh Mela 2025 | RTV By RTV 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh Mela:కుంభమేళాలో తగ్గని ట్రాఫిక్..300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్! కుంభమేళా మొదలై 28 రోజులు గడుస్తున్నప్పటికీ రద్దీ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రయాగ్ రాజ్ వైపు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మొత్తంగా దాదాపు 200-300 కిలో మీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ లే కనపడుతున్నాయి. By Bhavana 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh: రేపే మహా కుంభమేళాకు ప్రధాని మోదీ !.. షెడ్యూల్ ఇదే ప్రధాని మోదీ బుధవారం కుంభమేళా వేడుకలో పాల్గొనున్నట్లు ఓ ఐపీఎస్ అధికారి తెలిపారు. ఉదయం11 - 11.30 గంటల మధ్య త్రివేణీ సంగమంలో ఆయన పుణ్యస్నానం ఆచరిస్తారిస్తారని పేర్కొన్నారు. పూర్తి షెడ్యూల్ కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh 2025: మహా కుంభమేళాకు ఇప్పటిదాకా 33 కోట్ల మంది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 1 వరకు కుంభమేళాలలో 33 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. By B Aravind 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh 2025: కుంభమేళాలో 'అయోధ్య రామ మందిరం'.. తెలుగు వ్యక్తి టాలెంట్ కి ఫిదా అయిన భక్తులు! కుంభమేళాలో అయోధ్య రామ మందిరం రిప్లికా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ తెలుగు కళాకారుడు రమణ వంక త్రివేణి సంగమానికి కిలోమీటరు దూరంలో అచ్చం అయోధ్యను తలపించేలా రామ మందిరం నమూనాను నిర్మించారు. By Archana 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app కుంభమేళాలో మన తెలంగాణ వాళ్లు మిస్సింగ్ | Telugu People Missing In Mahakumbh Mela | RTV కుంభమేళాలో మన తెలంగాణ వాళ్లు మిస్సింగ్ | Telugu People Missing In Mahakumbh Mela being held since January and which gets continued for 45 days | RTV By RTV Shorts 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Watch Video: కుంభమేళాలో అరాచకం.. ఆహారం వండుతున్న పాత్రలో మట్టి పోసిన పోలీస్ మహా కుంభమేళాలో ఓ చోట పలువురు పెద్ద పాత్రలో ఆహారం వండుతుండగా.. ఓ పోలీస్ అధికారి అందులో మట్టి పోశాడు. ఈ ఘటన తర్వాత పోలీస్ ఉన్నతాధికారులు ఆయన్ని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. By B Aravind 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn