TG Crime : భువనగిరిలో ఘోరం...రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య
తమ ప్రేమను పెద్దలు కాదంటరన్నఅనుమానంతో ఓ ప్రేమజంట రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. యాదాద్రిభువనగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో మచ్చ శృతి(23), కె. వినయ్ కుమార్(25) లు ప్రాణాలు కోల్పోయారు.