పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని మనస్తాపంతో.. ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య
కామారెడ్డి జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెందిన సాయికుమార్ చెట్టుకు ఉరేసుకోగా.. ప్రియురాలు వీణ ఇంట్లో దులానికి ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. దీంతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.