BJP : బీజేపీ రాజ్యసభాపక్ష నేతగా నడ్డా!
బీజేపీ రాజ్యసభాపక్ష నేతగా జేపీ నడ్డాను ప్రకటింనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పేరును అనౌన్స్ చేస్తారని సమాచారం. నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆయనే అధ్యక్షుడుగా ఉంటారు.
బీజేపీ రాజ్యసభాపక్ష నేతగా జేపీ నడ్డాను ప్రకటింనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పేరును అనౌన్స్ చేస్తారని సమాచారం. నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆయనే అధ్యక్షుడుగా ఉంటారు.
వచ్చే సంవత్సరం జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ తో పొత్తు అనేది కేవలం లోక్ సభ ఎన్నికలకు మాత్రమేనని ఆ పార్టీ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో బీహార్ సీఎం నితీష్కు ఇండియా కూటమి బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. తమకు మద్దతు ఇస్తే ఉప ప్రధాన మంత్రి పదవి ఇస్తామని నితీష్ కుమార్ కు ఇండియా కూటమి హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్పోల్ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఏపీలో మొత్తం 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇందులో కూటమి 20 స్థానాలు, వైసీపీ - 05, కాంగ్రెస్ - 0 స్థానాల్లో గెలవనున్నాయి. గెలిచే అభ్యర్థులు ఎవరో ఈ ఆర్టికల్లో చూడండి
నెలరోజుల క్రితం తెలంగాణ పార్లమెంటు ఎన్నికలపై RTV ఇచ్చిన స్టడీ రిపోర్ట్ తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి..? దీనివల్ల ఫలితాల్లో ఏం మార్పు ఉండబోతుందో లైవ్లో చూడండి.
ఎగ్జిట్ పోల్స్లో అన్ని సర్వేలు కూడా ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఒకవేళ ఎన్డీయే కూటమి మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎలాంటి మార్పులు జరుగుతాయే ఇప్పుడు చూద్దాం.
లోక్సభ తుది దశ ఎన్నికలు ముగిశాయి. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 19న మొదలైన ఈ ఎన్నికలు.. జూన్ 1న ముగిశాయి. మరికాసెపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్పై ఉత్కంఠ నెలకొంది.
జూన్ 1న జరగబోయే లోక్సభ తుది ఎన్నికల తర్వాత అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్పై వెళ్లనుంది.ఇప్పటికే దేశవ్యాప్తంగా అందరూ ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, అలాగే అధికారిక ఫలితాలు ఎలా వచ్చాయో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.