Latest News In TeluguArvind Kejriwal: జైలు నుంచి పోటీ చేస్తే ఢిల్లీలో 70 సీట్లు గెలుస్తాం: కేజ్రీవాల్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు తాను జైల్లో ఉన్నట్లైతే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఢిల్లీలో ఉన్న మొత్తం 70 స్థానాల్లో గెలుస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తమ ఎమ్మెల్యేలను జైల్లో పెట్టి ఎన్నికలు జరపాలని కేంద్రానికి సవాలు చేశారు. By B Aravind 24 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguPrashanth Kishore: జూన్ 4న వాళ్లు మంచినీళ్లు అందుబాటులో పెట్టుకోండి: ప్రశాంత్ కిషోర్ మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎక్స్ వేదికగా ఎన్నికల ఫలితాలపై స్పందించారు. తన ఎన్నికల ఫలితాల అంచనాలపై ఎవరైతే కలవర పడుతున్నారో.. వాళ్లు జూన్ 4న తప్పనిసరిగా తగినన్ని నీళ్లు అందుబాటులో ఉంచుకోవాలంటూ వ్యంగ్యస్త్రాలు విసిరారు. By B Aravind 23 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguNHAI : వాహనాదారులకు అలెర్ట్.. పెరగనున్న టోల్ప్లాజా ఛార్జీలు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) టోల్ప్లాజాల వద్ద టోల్ ఫీజులు పెరగనున్నాయి. లోక్సభ ఎన్నికలు ముగిశాక జూన్ 2 నుంచి ఇది అమల్లోకి రానుంది. NHAI ఇందుకు సంబంధించి టోల్ప్లాజాల నిర్వాహకులకు ఉత్తర్వులు జారీ చేసింది. By B Aravind 22 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHaryana : ఓటు వేయమంటున్న బ్రహ్మచారులు.. ఎందుకంటే హర్యానాలోని పెళ్లికాని బ్రహ్మచారులు, భార్య చనిపోయిన పురుషులు ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయమని చెబుతున్నారు. తమ కోసం పెన్షన్లు, బ్యాచిలర్స్ జన గణన లాంటి డిమాండ్లు నెరవేరుస్తేనే ఓటు వేస్తామని ఖరాఖండిగా చెబుతున్నారు. By B Aravind 18 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguPM Modi: ఒకవేళ అలా చేస్తే అవే నా చివరి ఎన్నికలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు హిందూ, ముస్లింల మధ్య విభేదాలు తెచ్చి రాజకీయ లబ్ది పొందాలని తాను, బీజేపీ చూస్తున్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు మోదీ. ఒకవేళ మతాల పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటే అవే తనకు చివరి ఎన్నికలు అవుతాయన్నారు. తాను ఎప్పుడు అలా చేయాలని అనుకోనని తెలిపారు. By V.J Reddy 15 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Lok Sabha Elections: ఓట్ల పండుగ.. మూగబోయిన హైదరాబాద్ ఓట్ల పండుగతో ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్ నగరం మూగబోయింది. సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఓటు వేసేందుకు సొంత ఊర్లకు పయనమయ్యారు. దీంతో ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా మారాయి. By V.J Reddy 12 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh : టీడీపీ నాయకులపై వైసీపీ నేతల దాడి.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కంచల గ్రామంలో టీడీడీ నాయకులపై వైసీపీ నాయకులు దాడి చేయడం కలకలం రేపింది. నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వస్తున్న కారు అద్దాలు పగలగొట్టి ముగ్గురిపై దాడి చేశారు. By B Aravind 12 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Lok Sabha Elections : ఇతర సిరాతో ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు : ముకేష్ కుమార్ చెరగని సిరాతో ఓటర్లు వేళ్లపై వారి ఇంటి దగ్గరే మార్కు చేస్తూ ఓటు వేయకుండా కుట్ర జరుగుతోందంటూ సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఖండిచారు. చెరగని సిరాను ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని స్పష్టం చేశారు. By B Aravind 12 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBRS Chief KCR : వంద శాతం ప్రధాని రేసులో ఉంటాను.. కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే 100 శాతం ప్రధాని రేసులో ఉంటానని స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు రాబోతున్నాయని అన్నారు. దేశంలో మోదీ గ్రాఫ్ పడిపోయిందని తెలిపారు. By V.J Reddy 11 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn