Abdul Aziz: భారత్కు పండగ లాంటి వార్త.. పాక్లోని ఆ దుర్మార్గుడు చచ్చాడు.. వాడు చేసిన పాపాలు ఇవే!
లష్కరే ఎ తైబా కీలక నేత అబ్దుల్ అజీజ్ మరణించాడు. పాకిస్తాన్లోని బహవల్పూర్లోని ఒక ఆసుపత్రిలో దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయాడు. ఉగ్రవాదులకు ఫండ్స్ కోసం డబ్బు వసూలు చేయడం అతని పని. ఆ సంస్థకు ఖిద్మత్ ఎ ఖల్క్ అనే సంస్థ ఫండ్స్ అందిస్తోంది.