Trump: విదేశీ ఉద్యోగులను నియమించుకోవాలి.. ట్రంప్ యూటర్న్
అమెరికాలో విదేశీయులకు కాకుండా తమ దేశంలో ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వాలని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. మళ్లీ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.
అమెరికాలో విదేశీయులకు కాకుండా తమ దేశంలో ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వాలని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. మళ్లీ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.
అమరావతిలోని సచివాలయం 5వ బ్లాక్లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. సీఎస్ విజయానంద్, మంత్రులు, కలెక్టర్లు సమావేశానికి హాజరయ్యారు. సమావేశం మధ్యలో మంత్రులు, కలెక్టర్లతో కలిసి సీఎం చంద్రబాబునాయుడు లంచ్ చేశారు.
సాధారణంగా కడుపు తిమ్మిరి అజీర్ణం, గ్యాస్, డీహైడ్రేషన్, ఎక్కువ నూనె పదార్థాలు వల్ల వస్తుంది. కొన్నిసార్లు మహిళలకు పీరియడ్స్ సమయంలో నొప్పి ఉంటుంది. ఇలాంటి సమయంలో తక్షణ ఉపశమనం కోసం ఇంటి చిట్కాలున్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లో వెళ్లండి.
AP MEGA DSC మెరిట్ లిస్ట్కు వెయిటింగ్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ ఉండదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. 8125046997, 9398810958, 7995649286, 7995789286 ఫోన్ నంబర్లు.
కర్ణాటకలో దారుణం జరిగింది. ఆర్థిక సమస్యలు తట్టుకోలేక భార్యభర్తలు తమ ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేయడం కలకలం రేపింది. ఆ తర్వాత వాళ్లు కూడా సూసైడ్ చేసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో భర్త మృతి చెందాడు. భార్య ప్రాణాలతో బయటపడింది.
భవిష్యత్తులో తల్లి కావాలని ప్లాన్ చేసుకున్న మహిళ ఇంకా సిద్ధంగా లేకపోతే.. 30-35 సంవత్సరాల వయస్సు గుడ్డు ఫ్రీజింగ్కు సరైన సమయం. ఈ వయస్సులో గుడ్డు ఫ్రీజింగ్కు సరైన వయస్సు. ఈ సమయంలో గుడ్ల నాణ్యత, సంఖ్య రెండూ మెరుగ్గా ఉంటాయి.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మన హిందూ సమాజంలో సమానత్వం ఉంటే, ఎవరైనా ఎందుకు మతం మారుతారు అని ఆయన ప్రశ్నించారు. మానత్వం ఉంటే, అంటరానితనం ఎందుకు వచ్చింది?
జపాన్లో దారుణం జరిగింది. ఆఫీసులో వేధింపులు ఎదుర్కొన్న ఓ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దీనిపై విచారణ జరిపిన అక్కడి న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. రూ.90 కోట్ల పరిహారం చెల్లించాలంటూ యజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య సంచలన కామెంట్స్ చేశారు. కడియం శ్రీహరి కామాంధుడని ఆయన అనుచరులే చెబుతున్నారని రాజయ్య అన్నారు. హనుమకొండ లోని టీచర్ కాలనీలో, పర్వతగిరిలో చెప్పు దెబ్బలు తిన్న చరిత్ర కడియం శ్రీహరిది అని ఆరోపించారు.