Maha Kumbh Mela: మహాకుంభమేళాకు..73 దేశాల నుంచి దౌత్యవేత్తలు!
యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు.ఈ క్రమంలోనే 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రయాగ్ రాజ్ కు రానున్నట్లు అధికారులు తెలిపారు.
యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు.ఈ క్రమంలోనే 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రయాగ్ రాజ్ కు రానున్నట్లు అధికారులు తెలిపారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు ప్రకటించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం నిర్వహించబోతున్నారు.
సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి భారీ సంఖ్యలో విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డ్ మార్గదర్శకాలను విద్యార్థుల కోసం ప్రకటించింది. అవేంటో ఈ ఆర్టికల్ లో..
డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్కు ఫోన్ చేశారు. గ్రీన్లాండ్ కొనుగోలు విషయమై ఆమెతో మాట్లాడుతూ.. పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
బ్లాక్ టీని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసికంగా సంతోషంగా ఉంటారు. వెబ్ స్టోరీస్
పుణే ప్రజల్లో గులియన్ బారే సిండ్రోమ్ గుబులు పుట్టిస్తోంది. పెద్ద ఎత్తున ఈ వ్యాధి కేసులు నమోదు అవుతుండగా.. వైద్యారోగ్య శాఖ కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పుణే జిల్లా వ్యాప్తంగా ఇంటింటా సర్వేలు చేస్తూ.. జీబీఎస్ సోకిన వాళ్లను గుర్తిస్తోంది.
మధ్య ప్రదేశ్లోని ఉజ్జయిని కాల భైరవుని ఆలయంలో మద్యం ప్రసాదంగా పెడతారనే విషయం అందరికీ తెలిసే ఉంటుంది.అయితే తాజాగా అక్కడి సర్కారు రాష్ట్రంలోని 17 పుణ్యక్షేత్రాల్లో మద్యపాన నిషేధం విధించింది. మరి స్వామి వారికి ఏం ప్రసాదం పెట్టాలని భక్తులు ఆలోచనలో పడ్డారు.
జమ్ము కశ్మీర్లో రాజౌరీలో అంతుచిక్కని రోగాలతో ఇప్పటికే 17 మంది మృతి చెందారు.45 రోజుల వ్యవధిలోనే మూడు కుటుంబాలకు చెందిన వారు మరణించారు.ఇప్పటికే రాజౌరీని మెడికల్ ఎమర్జెన్సీగా ప్రకటించగా.. తాజాగా వైద్య సిబ్బందికి ఇచ్చే శీతా కాలపు సెలవులను రద్దు చేసింది
ఛత్తీస్గఢ్ కాంకేర్ ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ దామోదర్ మరణించలేదని తెలిపింది. 8వేల మంది పోలీసుల ఏకపక్ష దాడిలో 4గురు గ్రామస్థులు చనిపోయినట్లు సమత ప్రవక్త పేరుతో రిలీజ్ చేసిన లేఖలో స్పష్టం చేసింది.