Kalvakuntla Kavitha : కాళేశ్వరంపై నమ్మకముంది..కాంగ్రెస్ మీదే విశ్వాసం లేదు : ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు, కాంట్రాక్టర్ల కోసమే పని చేస్తోందని, కాళేశ్వరం విషయంలో కేసీఆర్కు నోటీసులు ఇస్తే అది తెలంగాణ మొత్తానికి ఇచ్చినట్లేనని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.