ఉగ్రవాదులకు సరైన బదులిస్తాం.. రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్లో ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమని.. ఉగ్రవాదులకు సరైన బదులిస్తామని హెచ్చరించారు. స్థానికంగా భద్రతాపరంగా ఎలాంటి లోపాలు లేవని.. మన సైనిక దళాలు అప్రమత్తంగా ఉన్నాయన్నారు.