J&K: మూడో విడత కూడా అయిపోయింది..జేకేలో అక్టోబర్ 8న ఫలితాలు
జమ్మూ–కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ కూడా ముగిసింది. భారీగా ఓటింగ్ నమోదయిందని ఎన్నికల సంఘం తెలిపింది. అక్టోబర్ 8న మొత్తం మూడు విడతల పోలింగ్ ఫలితాలను కలిపి విడుదల చేయనున్నారు.