Jammu and Kashmir: ప్రభుత్వం సంచలనం.. వాట్సాప్, పెన్డ్రైవ్లు నిషేధం
జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సైబర్సెక్యూరిటీని బలోపేతం చేయడానికి సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో సెన్సిటీవ్ సమాచారాన్ని భద్రంగా ఉంచడానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. గవర్నమెంట్ ఆఫీసుల్లో అన్ని అధికారిక కంప్యూటర్లలో పెన్డ్రైవ్ల వాడకాన్ని నిషేధించింది.