BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!
పహల్గామ్ దాడిపై తటస్థంగా, పారదర్శకతతో దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నానని శనివారం షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. పాకిస్తాన్కు వచ్చే సింధూ నీటిని తగ్గించవద్దని కోరాడు.