Yunus: బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు.. యూనస్ ఏమన్నారంటే ?
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లలో హిందువులపై దాడి జరిందన్న ఆరోపణలను కొట్టి పారేశారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లలో హిందువులపై దాడి జరిందన్న ఆరోపణలను కొట్టి పారేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్కు వెళ్లారు. ఆయన బయలుదేరేముందు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో యుద్ధం ముగిసిందని అధికారికంగా ప్రకటన చేశారు. ఇప్పటినుంచి పశ్చిమాసియాలో సాధారణమైన పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు.
బ్రిటన్కు రెండేళ్ల పాటు సేవలు అందించిన రిషి సునాక్.. ఇప్పుడు టెక్నాలజీ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, అలాగే ఆంత్రోపిక్ అనే ఏఐ స్టార్టప్ కంపెనీలో సీనియర్ అడ్వైజర్గా చేరారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సంబంధించి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 1 డాలర్ నాణేంపై ఆయన ముఖచిత్రాన్ని ముద్రించేందుకు అక్కడి యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్లాన్ చేస్తోంది.
రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వరించింది. మెటల్ అర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ను అభివృద్ధి చేసినందుకు గాను కిటాగవా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాఘీలకు ఈ పురస్కారం అందించనున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పేర్కొది.
సింగపూర్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు భారతీయ టూరిస్టులు మరో ఇద్దరు సెక్స్ వర్కర్లను బుక్ చేసుకుని హోటల్ గదులకు పిలిపించుకుని వాళ్లని దోపిడి చేయడం కలకలం రేపింది.
ఈమధ్యకాలంలో ఐటీ కంపెనీల్లో్ లేఆఫ్లు బాగా పెరిగిపోతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి బడా కంపెనీల్లో ఉద్యోగులను తొలగిస్తున్నారు. తాజాగా గూగుల్ మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది.
అమెరికాలో షట్డౌన్ ప్రారంభమయ్యింది. రెండు నిధుల బిల్లులకు సంబంధించి సెనెట్ ఆమోదం తెలపకపోవడంతో ఈ పరిస్థితులు ఎదురయ్యాయి. అసలు షట్డౌన్ అంటే ఏంటి ? ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తాయి ? దీనివల్ల మన భారత్పై కూడా ప్రభావం పడుతుందా ? ఇప్పుడు తెలుసుకుందాం.