22 ఏళ్ల క్రితం పాకిస్థాన్లో చిక్కుకున్న మహిళ.. ఎట్టకేలకు భారత్లోకి
ఓ మహిళ ఏజెంట్ చేతిలో మోసపోయి 22 ఏళ్లుగా పాకిస్థాన్లో చిక్కుపోయింది. అప్పడి నుంచి అక్కడ నానా అవస్థలు పడుతూ కాలం వెల్లదీస్తోంది. చివరికి ఓ యూట్యూబర్ వల్ల ఆమె ఎట్టకేలకు భారత్కు తిరిగివచ్చింది. పూర్తి సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
AAP తుది జాబితా విడుదల.. కేజ్రీవాల్, అతిషి ఎక్కడి నుంచి పోటీ అంటే ?
ఆప్ తాజాగా 38 అభ్యర్థులతో చివరి జాబితాను విడుదల చేసింది. ఇందులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక ప్రస్తుత సీఎం అతిషి మళ్లీ కాల్కాజీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు.
Journalists: ఈ ఏడాది 104 మంది జర్నలిస్టులు మృతి..
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 104 మంది జర్నలిస్టులు మృతి చెందారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (IFJ) తన నివేదికలో వెల్లడించింది.ఇందులో సగం మంది గాజాలోనే మృతి చెందారని పేర్కొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
భారత టీవీ ఛానళ్లను బ్యాన్ చేయాలి.. బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్
భారత టీవీ ఛానళ్లను బ్యాన్ చేయాలని కోరుతూ బంగ్లాదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని ఓ లాయర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై వచ్చేవారమే విచారణ జరగనున్నట్లు సమాచారం.
Zelensky: యుద్ధం ఆగాలంటే అది జరగాలి.. జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్న్స్కీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ఆపాలంటే కీవ్ అధీనంలో ఉన్నటువంటి భూభాగాలను నాటో పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. స్కై న్యూస్కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Israel-Lebanon: లెబనాన్తో కాల్పుల విరమణ.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం !
ఇజ్రాయెల్- లెబనాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర సరిహద్దులోని లెబనాన్తో పరిమిత కాల్పుల విరమణ చేసేందుకు ఇజ్రాయెల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Trump- Iran: ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర!
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర పన్నిందనే ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఈ ఆరోపణలు ఇరుదేశాల మధ్య సంబంధాలను క్లిష్టతరంగా చేసేవిగా వెల్లడించింది.
Canada: కెనడాలో హిందువులపై ఖలిస్థానీల దాడులు.. స్పందించిన ట్రూడో
కెనడాలోని బ్రాంప్టన్లో హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని అక్కడికి వచ్చిన భక్తులపై ఖలిస్థానీలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో సీరియస్ అయ్యారు. అక్కడి ప్రజలు అన్ని మతాలు పాటించే హక్కులను కాపాడతామని తెలిపారు.