Lottery: లక్కీ కపుల్.. రూ.257 పెడితే - రూ.12 కోట్లు లాభం!
భార్యతో కలిసి రెస్టారెంట్ భోజనానికి వెళ్లిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. ఒక లాటరీ క్షణాల్లో అతడిని కోటీశ్వరుడిని చేసింది. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఓ కపుల్ రూ.257తో లాటరీ కొనుగోలు చేసింది. దాన్ని స్క్రాచ్ చేయగా రూ.12.86 కోట్ల జాక్పాట్ తగిలింది.