Building Collapse : భవనం కూలి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక పెద్ద విషాదం సంభవించింది. ఒక బహుళ అంతస్తుల భవనం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా, మూడు నెలల పాపతో సహా కనీసం 12 మంది గాయపడ్డారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక పెద్ద విషాదం సంభవించింది. ఒక బహుళ అంతస్తుల భవనం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా, మూడు నెలల పాపతో సహా కనీసం 12 మంది గాయపడ్డారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉన్న పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి మహారాజా యశ్వంత్ రావ్ హాస్పిటల్లో జరిగిన ఒక హృదయ విదారక ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది. కేవలం రెండు రోజుల వ్యవధిలో రెండు నెలల శిశువు, ఒక నవజాత శిశువు ఎలుకల దాడిలో మృతి చెందారు.
ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న ఓ యువతికి ఎదురుదెబ్బ తగిలింది. లవర్ కోసం ఇంట్లో నుంచి లేచిపోయి వచ్చింది. చివరి నిమిషంలో అతని అసలు రంగు బటయపడింది. తర్వాత ఆమె ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. సినిమాల్లో మించిన ట్విస్టులు ఈ రియల్ లైఫ్ స్టోరీలో జరిగాయి.
దేశంలో అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో వరుసగా 8వసారి ఇండోర్ మొదటిస్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. సూపర్ స్వచ్ఛ్ లీగ్ అవార్డు క్యాటగిరీ కింద ఇండోర్ మరోసారి ప్రథమ స్థానంలో నిలిచింది.
తన భర్త బలవంతంగా గొడ్డు మాంసం తినమని, మతమార్పిడి చేయించుకోవాలని, ఖురాన్ చదవమని బలవంతం చేస్తున్నట్లుగా ఓ వివాహిత ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జిహాద్ కింద కేసు బుక్ చేశారు. ఈ ఘటన ఇండోర్ లో చోటుచేసుకుంది.
కొత్తగా పెళ్లయిన ఒక జంట హనీమూన్ కోసం వెళ్లి దట్టమైన అడవుల్లో అదృశ్యమైంది. నవ దంపతుల ఆచూకీ తెలియకపోవడంతో.. కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో చోటు చేసుకుంది. జంట ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఇండోర్కు చెందిన ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేయగా వచ్చిన రూ.7 లక్షల డబ్బుతో తమ లవర్లతో కలిసి చేసిన పాపాలు కడిగేసుకుందామని మహా కుంభమేళాకు వెళ్లారు. అంత బాగానే జరిగింది కానీ ఇంటికి వచ్చిన తరువాత ఇద్దర్నీ అరెస్ట్ చేసి పోలీసులు ఊహించని షాకిచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యప్రదేశ్లోని ఇండోర్కు వెళ్లారు. ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరివెళ్లారు. ఇండోర్ జిల్లా మోవ్లో జరిగే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ఏఐసీసీ పెద్దలతో పాటు రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తి బిచ్చమేసిందుకు గానూ అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 223 కింద అతనిపై కేసు నమోదైంది. ఈ మధ్యనే ఇండోర్ లో బిచ్చం వేయడం, స్వీకరించడాన్ని నిషేధించింది అక్కడ ప్రభుత్వం. అందుకే ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.