ఓటమి ఎఫెక్ట్ : టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ
ఆటగాళ్లకు పనితీరుపై వేరియబుల్ పే స్ట్రక్చర్ను ప్రవేశపెట్టాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. సిరీస్లో పేలవమైన ప్రదర్శన చేస్తే ఆటగాళ్లకు చెల్లింపులో బీసీసీఐ కోత విధిస్తుంది అన్నమాట. ఇటీవల ముంబైలో జరిగిన సమీక్ష సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.