CP: వాళ్లు నన్ను ట్రోల్ చేస్తారు.. భారత టీమ్పై సీవీ ఆనంద్ సెటైర్లు!
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నెటిజన్లతో చేసిన ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా 11 మందితో ఆడితే ఇండియా 9మందితో పోటీపడుతోందని సెటైర్లు వేశారు. ఇద్దరు స్టార్ ఆటగాళ్లతో ప్రయోజనం లేదని, వారి పేరు చెబితే వాళ్ల ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారన్నారు.