PM Modi: ఆట అయినా...యుద్ధమైనా...విజయం మనదే..ప్రధాని మోదీ
ఆసియా కప్ 2025లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. అది కూడా పాకిస్తాన్ మీద. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎక్కడైనా విజయమం మనదే అంటూ ఆటగాళ్ళకు అభినందించారు.
ఆసియా కప్ 2025లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. అది కూడా పాకిస్తాన్ మీద. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎక్కడైనా విజయమం మనదే అంటూ ఆటగాళ్ళకు అభినందించారు.
ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్తాన్ జట్టును చిత్తు చేసింది టీమ్ ఇండియా. భారత్ కు మరుపురాని విజయాన్ని అందించారు. . కానీ కప్ మాత్రం మాకు వద్దు అన్నారు. వాళ్ళు ఇస్తే తీసుకోమని నిరాకరించారు. ఎందుకో తెలుసా..
మనవాళ్ళు కాస్త టెన్షన్ పెట్టినా చివరకు పరువు నిలబెట్టారు. పాకిస్తాన్ ను ఫైనల్ లో ఓడించి కప్ ను సొంతం చేసుకున్నారు. భారత్ బ్యాటర్లలో తిలక్ వర్మ, సంజూ శాంసన్, దూబేలు నిలబడి మరీ మ్యాచ్ ను గెలిపించారు. దీంతో ఆసియా కప్ మన సొంతం అయింది.
చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న భారత్ vs పాకిస్తాన్ ఆసియా కప్ 2025 ఫైనల్ సెప్టెంబర్ 28న ప్రారంభం కానుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ను DD స్పోర్ట్స్లో పూర్తి ఉచితంగా చూడవచ్చు. అలాగే సబ్స్క్రిప్షన్ ఉన్నవారు సోనీలివ్ యాప్లో వీక్షించవచ్చు.
ఆసియా కప్ లో భాగంగా సూపర్-4 లో ఈ రోజు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో మొదట నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. మరోవైపు టీమ్ ఇండియా రెండు క్యాచ్ లను మిస్ చేసింది.
పాకిస్తాన్ పై మ్యాచ్ లో విజయం ఎప్పుడూ తమదేనని మరోసారి నిరూపించింది టీమ్ ఇండియా. ఆసియా కప్ లో భాగంగా దుబాయ్ లో ఈరోజు జరిగిన మ్యాచ్ లో దాయాదిని చిత్తుగా ఓడించింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది.
128 పరుగులు లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన టీమ్ ఇండియా 41 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ 23 పరుగులు చేయగా..శుభ్ మన్ గిల్ 10 పరుగులు చేసారు.