ఇండియా VS ఆస్ట్రేలియా.. విజయానికి చేరువలో భారత్
ఆస్ట్రేలియా -భారత్ మధ్య తొలి టెస్టు నాలుగో రోజు ప్రారంభమైంది.టీమిండియా ఆసిస్కు మూడోరోజు 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 227 పరుగుల వద్ద ఆసీస్ 9వ వికెట్ను కోల్పోయింది. దీంతో టీమిండియా విజయానికి చేరువలో ఉంది.