Jubilee Hills By Poll 2025: నియోజకవర్గ అభివృద్ధి కోసం ఓటేయండి : నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ ఓటర్లంతా వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ . 2023 అసెంబ్లీ పోలింగ్ తో పోలిస్తే 10 నుంచి 15 శాతం పోలింగ్ పెరిగే అవకాశం ఉందన్నారు.
జూబ్లీహిల్స్ ఓటర్లంతా వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ . 2023 అసెంబ్లీ పోలింగ్ తో పోలిస్తే 10 నుంచి 15 శాతం పోలింగ్ పెరిగే అవకాశం ఉందన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్లో వెంగళరావు నగర్ పోలింగ్ బూత్ వద్ద సత్తుపల్లి కాంగ్రెస్ MLA భర్త దయానంద్పై BRS నేతలు ఆర్వోకి ఫిర్యాదు చేశారు. ఆయన ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రారంభం అయింది. ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. చలి చంపేస్తున్న ఓటు వేయడానికి ఉత్సహంగా వస్తున్నారు. అయితే షేక్ పేట్ డివిజన్ లో ఈవీఎంలు మొరాయించాయి.
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎల్లారెడ్డి గూడ లోని నవోదయ కాలనీ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు సునీత. ఆమె కుమారుడు, కూతురు కూడా ఓటు వేశారు.
జాబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అంతా సిద్ధమైంది. మరికాసేపట్లో ఓటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. నియోజకవర్గంలో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అందెశ్రీ మృతి పట్ల గాంధీ ఆసుపత్రి హెచ్ఓడి జెనరల్ మెడిసిన్ సంచలన విషయాలు వెల్లడించారు. హార్ట్ స్ట్రోక్ తోనే అందెశ్రీ చనిపోయారని తెలిపారు. అందెశ్రీకి గత 5 ఏళ్లుగా హైపర్ టెన్షన్ ఉందన్నారు.
అందెశ్రీ అకాల మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని కేసీఆర్ అన్నారు.
ప్రముఖ రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీని వెంటనే ఆయన కుమారులు గాంధీ ఆస్పత్రిలో చేర్చారు ఆయన కుమారులు. అక్కడ చికిత్సపొందుతూ అందెశ్రీ తుదిశ్వాస విడిచారు.