Hussain Sagar Boat Fire: హుస్సేన్సాగర్లో బోటు ప్రమాదం.. అజయ్ మృతదేహం లభ్యం
రిపబ్లిక్ డే రోజున భారత మాతకు మహా కార్యక్రమం ముగింపు సందర్భంగా హుస్సేన్సాగర్లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అజయ్ (21) అనే యువకుడు హుస్సేన్సాగర్లో గల్లంతయ్యాడు. అయితే తాజాగా అతడి మృతదేహం లభ్యమయ్యింది.