/rtv/media/media_files/2025/01/28/Va98jt5WVjFAdkdgarqj.webp)
Hussain Sagar Boat Burning
Also Read: తల్లికి అక్రమ సంబంధం.. తండ్రి ఎవరో తెలుసుకోవడానికి కోర్టుకెక్కిన కొడుకు
అయితే ఆ డబ్బులు ఇచ్చేందుకు మణికంఠకు ఫోన్చేయగా.. అతడు భారత మాతకు మహాహారతి కార్యక్రమంలో ఉన్నట్లు చెప్పాడు. దీంతో అజయ్ బైక్పై ఆ ముగ్గురు స్నేహితులు అక్కడి వెళ్లారు. మణికంఠకు డబ్బులు ఇచ్చి హుస్సేన్సాగర్లోకి వెళ్లారు. అయితే బాణాసంచా కాలుస్తుండహా.. ప్రమాదం జరగడంతో బోటులో ఉన్న అందరూ చెల్లాచెదురైయపోయారు. గాయాలపాలైన సాయి సందీప్, రాఘవేంద్ర అర్ధరాత్రి 2 గంటలకు గాంధీ ఆస్పత్రిలో కలుసుకున్నారు. అయితే అజయ్ ఆచూకి తెలియకపోవడంతో పోలీసులు అతడి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. వాళ్లు రాత్రి 3.30 గంటలకు సచివాలయ (లేక్) పోలీసులను ఆశ్రయించారు.
Also Read: అలా చేశావేంటమ్మా.. చనిపోయాక ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు బాలిక సూసైడ్..
45 గంటల పాటు గాలింపు చర్యలు..
సోమవారం ఉదయం రంగంలోకి దిగిన పోలీసులు DRF, NDRF, ఫైర్ సిబ్బంది హుస్సేన్సాగర్ గాలింపు చర్యలు చేపట్టారు. 45 గంటల పాటు గాలించారు. చివరికి మంగళవారం సాయంత్రం ట్యాంక్ బండ్ సమీపంలో అజయ్ మృతదేహాన్ని గుర్తించారు. ఇదిలాఉండగా.. బాణసంచా పేలుస్తుండగా గణపతి అనే మరో యువకుడికి అగ్నిప్రమాదంలో 80 శాతం గాయాలయ్యయి. దీంతో అతడు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
Also Read: ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు.. బీజేపీ సంచలన వ్యూహం
Also Read: Arunachal Pradeh: వాటర్ బాంబ్ కు ధీటుగా..చైనా సరిహద్దుల్లో బ్రహ్మపుత్రపై భారీ రిజర్వాయర్