Crime News: 2ఏళ్లు సహజీవనం.. పెళ్లి చేసుకుని తల్లి సాయంతో భర్త గొంతుకోసి కిరాతకం!
బెంగళూరులో దారుణం జరిగింది. తల్లి సాయంతో ఓ భార్య తనభర్తను కసాకసా గొంతుకోసి చంపింది. 2ఏళ్లు సహజీవనం చేసి పెళ్లి చేసుకుంది ఓ జంట. తర్వాత భర్త వివాహేతర సంబంధాలు, అక్రమ వ్యాపార లావాదేవీలు తెలియడంతో అతడిని కాటికి పంపింది.