Karnataka : కర్నాటకలో దారుణం.. గర్భంతో ఉన్న భార్యను చంపిన భర్త
కర్నాటకలో దారుణం జరిగింది. గర్భవతి అయిన భార్యను గొంతు నులిమి చంపాడు ఆమె భర్త. భార్య చనిపోయిన అనంతరం తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కర్నాటకలో దారుణం జరిగింది. గర్భవతి అయిన భార్యను గొంతు నులిమి చంపాడు ఆమె భర్త. భార్య చనిపోయిన అనంతరం తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆమెకు పెళ్లైంది. మంచి భర్త దొరికాడు.. చదువుకుంటానంటే భార్యను బాగా చదివించాడు.. ఆమెకు పోలీసు ఉద్యోగం కూడా వచ్చింది. కానీ ఆమె బుద్ది మాత్రం మరోవైపు వెళ్లింది. భర్తకు తెలియకుండా మరోకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
భార్యను భర్త హింసించే రోజులు పోయాయి. ఇప్పుడంతా సీన్ రివర్స్ అయింది. ప్రియుడితో కలసి భర్తను చంపిన భార్య అనే టైటిల్సే ఇప్పుడు ఎక్కడ చూసిన కనిపిస్తున్నాయి. భర్తలు జర జాగ్రత్త. తాజాగా ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
ఉత్తరాఖండ్లో అత్యంత దిగ్భ్రాంతికరమైన వీడియో నెటిజన్లను తీవ్ర షాక్కు గురిచేసింది.ఈ వీడియోను చూసిన వారంతా నువ్వెంత మూర్కుడివిరా అంటూ తిట్టుకుంటున్నారు. ఈ ఫుటేజీలో భర్త తన భార్యను అపార్ట్మెంట్ బాల్కనీ రెయిలింగ్లకు వేలాడదీస్తున్నట్లు కనిపిస్తోంది.
ఆమె తన భర్త పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించింది. లండన్లో ఉన్న తన భర్తను కలిసేందకు బయలు దేరింది. విమానం గాల్లో ఎగిరిన కొన్ని నిమిషాలకే అనంతలోకాలకు చేరుకుంది.
భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో భర్త ఆమెని దారుణంగా హత్య చేశాడు. తల నరికి భర్త పోలీస్స్టేషన్కు వెళ్లాడు. ఈ ఘటన బెంగళూరులోని అనేకల్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల శంకర్, 26ఏళ్ల మానస భార్యా భర్తలు. వారికి ఓ బిడ్డ కూడా ఉంది.
తెలంగాణలో మరో గురుమార్తి తరహా ఘటన సంచలనం రేపింది. నిజమాబాద్ ఆర్మూర్కు చెందిన గంగాధర్ అనుమానంతో భార్య అంజలిని గొంతుకోసి చంపాడు. పిల్లలు వద్దని వేడుకుంటున్న వినకుండా దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ దంపతుల విడాకుల కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. విడాకుల ప్రాసెస్ నడుస్తుండగా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న భార్యకు భరణం రద్దు చేసింది. లిటిగేషన్ ఖర్చుల కింద రూ.3 లక్షలు మొదటి భర్తకే ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
తమిళనాడు వివాహిత శశికల హత్యకేసులో సంచలన విషయాలు బయపడ్డాయి. బ్యాండేజ్ సెక్స్ చేస్తుండగా ముక్కులోంచి రక్తం కారి చనిపోయినట్లు భర్త భాస్కర్ విచారణలో చెప్పాడు. కానీ వివాహేతర సంబంధం కారణంగానే తన బిడ్డను చంపేశాడని శశికల తండ్రి అరుల్ ఆరోపిస్తున్నారు.