Warangal : ప్రియుడితో కలిసి భర్తపై దాడి.. చెవులు కొరికిన భార్య!
మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెంలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను చంపేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ఈ క్రమంలో అతడి చేవులు కొరికింది.
మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెంలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను చంపేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ఈ క్రమంలో అతడి చేవులు కొరికింది.
కర్ణాటక గోనకనహళ్లిలో దారుణం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు పిల్లలను చంపేశారు దంపతులు. ముందుగా 11 ఏళ్ల కుమార్తె, 7ఏళ్ల కొడుకు గొంతుకు సున్నీబిగించి చంపిన శివకుమార్(32), మంజుల (30) అనంతరం వారు ఆత్మహత్యయత్నం చేశారు.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో పట్టపగలు దారుణహత్య జరిగింది. ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను భర్త అత్యంత దారుణంగా నడిరోడ్డుపై కాల్చి చంపాడు. స్థానిక రూప్సింగ్ స్టేడియం సమీపంలో అరవింద్ అనే కాంట్రాక్టరు భార్య నందినిని తుపాకితో కాల్చి చంపడం కలకలం రేపింది.
నేపాల్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన సుశీల కర్కి భర్త పేరు దుర్గా ప్రసాద్ సుబేది. గతంలో నేపాల్ విమానం హైజాక్ చేశారు. ప్రభుత్వ నిధులు కోసం హైజాక్ చేయడంతో రెండేళ్ల పాటు అతన్ని జైలులో కూడా ఉంచినట్లు సమాచారం.
చికెన్ కర్రీ వండలేదని భార్యను అతికిరాతకంగా హత్య చేసిన దారుణ ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. అయితే భార్యను చంపిన తర్వాత మిస్సింగ్ కేసు కిందట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది.
దేశంలో భార్యభర్తలు ఒకరిని ఒకరు చంపుకోవడం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చాలా వరకు వివాహేతర సంబంధాలే కారణం అవుతున్నాయి. తాజాగా ఓ భార్య తన భర్తను పరిహారం కోసం చంపేసింది.
ఒడిశాలోని పూరీ జిల్లాలో విచిత్ర ఘటన చేసుకుంది. గిరిధారి ఖాతువా అనే వ్యక్తి తన భార్య మధ్య గొడవల కారణంగా గడచిన ఐదేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. ఖాతువా భార్య స్టూడెంట్ లీడర్తో బెడ్రూంలో ఉండగా భార్యను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు
20ఏళ్ల మేనల్లుడితో 45ఏళ్ల అత్త వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెను గట్టిగా మందలించాడు. దీంతో భర్త అచూకీ లేకుండా చేయాలని మేనల్లుడితో స్కెచ్ వేసి అతన్ని చంపి ఇంటి వెనకాల పాతిపెట్టింది భార్య.