Guntur Murder : భర్తను చంపి పోర్న్ వీడియో.. వెలుగులోకి సంచలనాలు!
గుంటూరు జిల్లాలో శివనాగరాజు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య మాధురి తన ప్రియుడు గోపీతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం భర్తను ఎలా హతమార్చిందో తెలిస్తే షాక్ అవుతారు.
గుంటూరు జిల్లాలో శివనాగరాజు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య మాధురి తన ప్రియుడు గోపీతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం భర్తను ఎలా హతమార్చిందో తెలిస్తే షాక్ అవుతారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన కాంగ్రెస్ ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్ మేనల్లుడు యశ్ కుమార్సిన్హ్, ఆయన భార్య రాజేశ్వరి మృతి కేసులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు.
విజయవాడలో దుర్గా అగ్రహారానికి చెందిన దీపాల విజయ్ (40), నూజివీడుకు చెందిన మట్టకొయ్య సరస్వతి (30) ప్రేమించి 2022లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఏడాదిన్నరగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు.
అహ్మదాబాద్లో ఓ భార్య పెంపుడు కుక్కను పెంచుతున్నందుకు భర్త విడాకులు కోరాడు. కుక్కను ఇంట్లో పెంచడం వల్ల తనకు బాగా ఒత్తిడి పెరిగిందని, తనని విమర్శిస్తుందని ఫిర్యాదులో తెలిపాడు. తనకు విడాకులు కావాలని కోరగా గతేడాది కోర్టు పిటిషన్ను కొట్టివేసింది.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. తన భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ భార్యను భర్త కొట్టి చంపేశాడు. ఈ దారుణ బఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రూ.లక్ష సుపారీ ఇచ్చి మరీ కట్టుకున్న భర్తను చంపేసిందో భార్య. అతికిరాతకంగా చంపించి ఎన్ఎస్పీ కాల్వలో పడేయగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రియురాలి వేధింపులు తట్టుకోలేక ప్రియుడు బలైన ఘటన కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్లో చోటుచేసుకుంది. ల్యాబ్లో పనిచేసే అరుణ అనే పనిమనిషితో కృపాసాగర్ అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఉంది.
తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నకల్వకుంట్ల కవితపై సంచలన ఆరోపణలు వెలుగు చూశాయి. హైదరాబాద్ బాలానగర్ మండల పరిధిలోని ఐడీపీఎల్ (IDPL)కు చెందిన ప్రభుత్వ భూమిలో రూ.2 వేల కోట్ల విలువ చేసే భూమిని కవిత భర్త కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి.