PM MODI : మీరెక్కడ ఉంటే అక్కడే పండగ...సైనికుల్లో మనోధైర్యాన్ని నింపిన మోదీ..!!
దేశ సరిహద్దుల్లో హిమాలయాల్లా సైనికులు దృఢంగా ఉన్నందుకే భారత్ సురక్షితంగా ఉందని ప్రధాని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో సైనికులతో మోదీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. మీరెక్కడ ఉంటే అక్కడే పండుగా అంటూ సైనికుల్లో మనోధైర్యాన్ని నింపారు మోదీ.