chidambaram: నేను క్షేమంగా ఉన్నాను..చిదంబరం
సబర్మతి ఆశ్రమంలో స్పృహ తప్పి పడిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం తాను క్షేమంగానే ఉన్ననని తెలిపారు. వీపరీతమైన వేడి కారణంగానే డీహైడ్రేషన్ కు గురైయ్యానని చెప్పారు. అన్ని రకాలుగా బావున్నానని తెలిపారు.
సబర్మతి ఆశ్రమంలో స్పృహ తప్పి పడిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం తాను క్షేమంగానే ఉన్ననని తెలిపారు. వీపరీతమైన వేడి కారణంగానే డీహైడ్రేషన్ కు గురైయ్యానని చెప్పారు. అన్ని రకాలుగా బావున్నానని తెలిపారు.
ఏపీ ప్రభుత్వం ‘ఆరోగ్య ఆంధ్ర’కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది..ఆ దిశగా మరో కీలక అడుగు వేసింది.రాష్ట్రంలో 80% మంది ప్రజలు పది రకాల జబ్బులతో బాధపడుతున్నట్లు నివేదికలు తెలిపాయి.వాటిలో డయాబెటిస్, హైపర్ టెన్షన్, శ్వాససంబంధిత వంటి రోగాలు ఉన్నాయి.
గుండెల్లో మంటగా అనిపిస్తే, పెరుగులో కాల్చిన జీలకర్రను ఆహార ప్రణాళికలో భాగంగా చేసుకోండి. పెరుగు, వేయించిన జీలకర్రలో లభించే అన్ని పోషకాలు కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో కూడా సహాయపడతాయి.
మజ్జిగ తాగడం ద్వారా రోగనిరోధక శక్తిని చాలా వరకు బలోపేతం చేసుకోవచ్చు. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల తరచుగా అనారోగ్యానికి గురికాకుండా ఉండటానికి, మజ్జిగ తాగడం ప్రారంభించండి.
ట్రంప్ యంత్రాంగం..తాజాగా ఆరోగ్య విభాగంలో కోతలు మొదలు పెట్టింది.ఈ డిపార్ట్మెంట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ఇటీవల ప్రకటించారు.
వేసవిలో చాలా మందికి అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దోసకాయలో ఉన్న ఫైబర్ ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఇది ఆమ్లత్వం తగ్గించి, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. .
జీర్ణక్రియకు దోహదపడే నిటిసినోన్ మెడిసిన్ తీసుకున్న వారి రక్తం తాగిన దోమలు 12గంటల్లో చనిపోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో మలేరియా లాంటి ప్రాణాంతక వ్యాధులను అరికట్టవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. నిటిసినోన్ మనుషులకు, పర్యావరణానికి హాని చేయదు.
క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతీ సంవత్సరం మార్చి 24న ప్రపంచ TB దినోత్సవం జరుపుకుంటారు. టిబి అనేది ఒక ప్రమాదకరమైన ఊపిరితిత్తుల వ్యాధి. దీని కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
తినే సమయంలో మొబైల్ చూడడం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దృష్టి అంతా ఫోన్ పై ఉండడం ద్వారా ఎంత తింటున్నాము? ఏం తింటున్నామో కూడా తెలియదు. దీని కారణంగా ఊబకాయం, పోషకాహారం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.