ముల్లంగితో బోలెడన్నీ లాభాలు
ముల్లంగిని డైలీ తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు తగ్గడంతో పాటు క్యాన్సర్ వంటి వాటి నుంచి విముక్తి పొందవచ్చు. వెబ్ స్టోరీస్
ముల్లంగిని డైలీ తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు తగ్గడంతో పాటు క్యాన్సర్ వంటి వాటి నుంచి విముక్తి పొందవచ్చు. వెబ్ స్టోరీస్
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కొరియన్ వెదురు ఉప్పు అత్యంత ఖరీదైనది. 250 గ్రాముల ఉప్పు ధర దాదాపుగా రూ.7500 ఉంటుంది. ఈ ఉప్పును తినడం వల్ల అనారోగ్య సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒత్తిడి నుంచి కూడా విముక్తి పొందుతారు.
డైలీ మందార పువ్వుల టీని తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే ఈజీగా బరువు తగ్గుతారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ద్రాక్షను డైలీ తినడం వల్ల అనేకా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పొటాషియం, కాల్షియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మలబద్ధకం సమస్యకి కూడా బాగా పనిచేస్తుంది.
విటమిన్ డి లోపం ఉంటే లైట్ తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లోపం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు కండరాలు బలహీనంగా మారుతాయి. కాబట్టి డైలీ ఉదయం సూర్యకాంతిలో ఉండటంతో పాటు పాలు, గుడ్లు, చేపలు వంటివి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
శీతాకాలంలో మాత్రమే లభ్యమయ్యే రేగి పండ్లను డైలీ తినడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకి రెండు అయినా తింటే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు జీర్ణ క్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే గుండె, చర్మ సమస్యలు రావని నిపుణులు అంటున్నారు.
బ్లాక్ టీని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసికంగా సంతోషంగా ఉంటారు. వెబ్ స్టోరీస్
ఉదయం సమయంలో బాదం, ఉసిరి, తేనె, పుచ్చకాయ రసం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పోషకాలు ఉండే ఇలాంటి పదార్థాలను ఉదయం పూట తింటే రోజంతా యాక్టివ్ ఉంటారని నిపుణులు అంటున్నారు. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ముందుకు కాకుండా వెనక్కి నడవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ కనీసం ఒక 30 నిమిషాల పాటు వెనక్కి నడిస్తే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే బోలు ఎముకల వ్యాధి రాకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు.