Revanth Reddy : లోకేష్ తో కేటీఆర్ మూడు సార్లు సీక్రెట్ మీటింగ్.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!
లోకేష్ను మాజీ మంత్రి కేటీఆర్ మూడుసార్లు రహస్యంగా కలిశారని, అర్థరాత్రి లోకేష్తో డిన్నర్ మీటింగ్ ఎందుకు చేశాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ రోజు ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన రేవంత్ కేటీఆర్ పై పలు ఆరోపణలు చేశారు