Harish Rao: రేవంత్ రెడ్డి పచ్చి మోసగాడు..అబద్ధాల కోరు-హరీష్ రావు
రైతులనే కాదు దేవుళ్లను కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. రైతులందరికీ ఏక కాలంలో 2లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు కానీ ఇప్పుడు కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.