Gujarat : గుజరాత్ లో పర్యాటక తెల్ల ఎడారి!
గుజరాత్లోని ఈ ప్రాంతాన్ని 'రోడ్ టు హెవెన్' అని పిలుస్తారు. రోడ్ టు హెవెన్ ప్రత్యేక లక్షణాల వల్ల పర్యాటక కేంద్రంగా మారిన రహదారి. ఇది తెల్ల ఎడారిగా ప్రసిద్ధిగాంచింది.
గుజరాత్లోని ఈ ప్రాంతాన్ని 'రోడ్ టు హెవెన్' అని పిలుస్తారు. రోడ్ టు హెవెన్ ప్రత్యేక లక్షణాల వల్ల పర్యాటక కేంద్రంగా మారిన రహదారి. ఇది తెల్ల ఎడారిగా ప్రసిద్ధిగాంచింది.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో అతిథులకు 2,500రకాల వంటకాలు వడ్డించనున్నారు. 75 రకాల బ్రేక్ఫాస్ట్, 225 రకాలతో మధ్యాహ్న భోజనం, 275 వంటకాలతో రాత్రి భోజనం, 85 ఐటెమ్స్తో మిడ్నైట్ మీల్స్ అందుబాటులో ఉంటాయి.
గుజరాత్లో భారీగా హెరాయిన్ పట్టుబడింది. గిర్ సోమ్నాథ్ జిల్లాలో ఓ చేపల పడవలో రూ.350 కోట్లకుపైగా విలువైన 50 కిలోల హెరాయిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
రాహుల్గాంధీ ఆరోపించినట్టు ప్రధాని మోదీ ఓబీసీ కులంలో పుట్టలేదా? ఆయన గుజరాత్ సీఎంగా మారిన తర్వాతే తన కులాన్ని బీసీల జాబితాలో చేర్చారా? అసలు మోదీ కులమేంటి? దీని గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
ప్రధాని మోడీ ఓబీసీకేటగిరీలో పుట్టలేదని రాహుల్ గాంధీ అన్నారు. అతను గుజరాత్లోని తెలి కులంలో జన్మించాడు. ఈ కమ్యూనిటీకి 2000 సంవత్సరంలో బీజేపీ ఓబీసీ ట్యాగ్ ఇచ్చింది. అతను సాధారణ కులంలో జన్మించాడు.అందుకే కుల గణన అంటే మోడీ ఒప్పుకోరని రాహుల్ విమర్శించారు.
గుజరాత్లోని జామ్నగర్ జిల్లా గోవానా గ్రామంలో మంగళవారం సాయంత్రం ఓ రెండేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. సమాచారం మేరకు రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్.. రాత్రంతా శ్రమించి చివరికి బుధవారం తెల్లవారుజామున ఆ బాలుడ్ని బయటకు తీసి.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఫ్లోరా సొల్యూషన్స్ లో పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరిట అమాయకులను మోసం చేసి భారీగా డబ్బు దండుకున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ అశోక్, సాగర్ పాటిల్, అల్పేశ్ త్రాట్, నీలేశ్ లను గుజరాత్ సూరత్ లో అదుపులోకి తీసుకోగా వీరిపై దేశవ్యాప్తంగా 358 కేసులున్నట్లు గుర్తించారు.
బాలీవుడ్ 69వ ఫిల్మ్ ఫెయిర్ వేడుక గుజరాత్ లోని గాంధీనగర్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా 2023 లో విడుదలైన చిత్రాలకు సంబంధించిన విజేతలను ప్రకటించారు. 12th ఫెయిల్ ఉత్తమ చిత్రంగా, రణ్బీర్, ఆలియా ఉత్తమ నటీ నటులుగా ఫిల్మ్ ఫెయిర్ అవార్డు అందుకున్నారు.
టైటాన్ షిప్ కంటే అతి పెద్దదైన కూడా అది. జపాన్ లో ప్రాణం పోసుకుంది. అప్పటి నుంచి చేతులు మారి చివరకు గుజరాత్ లో ముక్కలుగా విడిపోయి ప్రయాణాన్ని ముగించింది. ప్రపంచంలోనే అతి పెద్ద నౌక కావడం దానికి శాపంగా మారింది. ఇది ప్రపంచంలోని అనేక ప్రధాన వాణిజ్య మార్గాలను దాటలేకపోయింది.