Floods : తెగిన రోడ్లు.. కొట్టుకుపోయిన కార్లు.. వరద బీభత్సం
భారీ వర్షాలతో గురజరాత్ అతలాకుతలమవుతుంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. అహ్మదాబాద్, సూరత్ సహా పలు జిల్లాల్లో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.
భారీ వర్షాలతో గురజరాత్ అతలాకుతలమవుతుంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. అహ్మదాబాద్, సూరత్ సహా పలు జిల్లాల్లో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.
అమెరికాలో మరో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓక్లహామాలో ఓ హోటల్ మేనేజర్ గా పని చేస్తున్న 59 ఏళ్ల భారతీయ- అమెరికన్ హేమంత్ మిస్త్రీ అనే వ్యక్తి పై ఓ దుండగుడు దాడి చేసి పిడిగుద్దులు కురిపించాడు. దీంతో హేమంత్ ప్రాణాలు కోల్పోయాడు.
ఈమధ్య కాలంలో రీల్స్ పిచ్చి ఎంతలా ఎక్కువైపోయిందో తెలయజెప్పే సంఘటనలు చానే చూస్తుననాం. దానికోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారూ ఉంటున్నారు. అయినా కూడా జనాలకు బుద్ధ రావడం లేదు. దానికి ఈ కింది సంఘటనే ఉదాహరణ.
గుజరాత్లోని జామ్నగర్లో తాజాగా చిప్స్ ప్యాకెట్లో చచ్చిన కప్ప వచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. జాస్మిన్ అనే మహిళ తన మేనకోడలి కోసం కొన్న చిప్స్ ప్యాకెట్లో చచ్చిన కప్ప రావడంతో ఆమె ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది.
నీట్ ప్రవేశ పరీక్షలో అక్రమాలకు పాల్పడిన కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఓ స్కూల్ కి చెందిన ప్రిన్సిపల్ తో పాటు మరో నలుగురు టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బలగాలు నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశాయి. మొత్తం నలుగురు టెర్రరిస్ట్ లను అరెస్ట్ చేసిన అధికారులు..వారిని శ్రీలంకకు చెందిన వారిగా గుర్తించారు.
గుజరాత్ తీరంలోని భారత ఫిషింగ్ బోట్ నుంచి 173 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. గంజాయి నుంచి సేకరించిన రూ. 400 కోట్ల విలువైన 'హషీష్' సరాఫరా చేస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో కాంగ్రెస్ నేత ముంతాజ్ పటేల్ ఈవీఎంలలో 'నోటా' ఆప్షన్ ఉండగా ఏకగ్రీవంగా ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు. ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు.