Pahalgam Terror Attack-Cricketers: ఇలాంటప్పుడే ఐక్యంగా ఉండాలి..ఉగ్రదాడిని ఖండించిన భారత క్రికెటర్లు!
పహల్గంలో జరిగిన ఉగ్రదాడి ని భారత మాజీ , ప్రస్తుత క్రికెటర్లు తీవ్రంగా ఖండించారు.ఇలాంటి సమయంలోనే దేశ పౌరులంతా ఐక్యంగా కలిసి ఉండాలని..బాధ్యలు తప్పుకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.