KTR: ఫార్ములా ఈ కారు రేసు కేసు.. ముగిసిన కేటీఆర్ విచారణ
ఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసులో కేటీఆర్పై విచారణ ముగిసింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు ఆయనకు చెప్పారు.
ఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసులో కేటీఆర్పై విచారణ ముగిసింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు ఆయనకు చెప్పారు.
ఫార్ములా ఈ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి కి సవాల్ విసురుతూ సోషల్ మీడియా వేదికగా ఆయన పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది.
ఫార్ములా-ఈ రేసు కేసులో బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు విచారణకు హాజరుకానున్నారు. తన న్యాయవాదితో కలిసి విచారణకు వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు ఇళ్ళ ముదు ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
ఫార్ములా ఈ-కార్ రేస్ ఈవెంట్లో కేటీఆర్తో తమకు చీకటి ఒప్పందం ఉందని నిర్వాహకులు స్వయంగా చెప్పారని సీఎం రేవంత్ అన్నారు. రూ.600 కోట్లు దోచుకునేందుకు సెటిల్మెంట్ కుదిరిందన్నారు. తాము అధికారంలోకి రావడంతో బాగోతం బటయపడిందన్నారు.