Satyendar Jain : మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కు ఈడీ బిగ్ షాక్
ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ కు సంబంధించిన రూ. 4.81 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. 2015 ఫిబ్రవరి, 2017 మే మధ్య ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ 2017లో సీబీఐ దాఖలు చేసిన కేసు ఆధారంగా ఈ మనీలాండరింగ్ ఏజెన్సీ దర్యాప్తు చేపట్టింది.